ఎంసెట్ను రద్దు చేయెద్దంటూ విజ్ఞప్తి..
- July 28, 2016
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట ఎంసెట్-2 ర్యాంకర్లు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎంసెట్ను రద్దు చేయెద్దంటూ ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ కేసు నివేదికను ఇవాళ సీఐడీ అధికారులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. సీఐడీ నివేదిక ఆధారంగా నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఎంసెట్ ర్యాంకర్లు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









