బహ్రెయిన్ లో ATM పేలుడు.. ఇద్దరు అరెస్టు..!!
- January 04, 2026
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టయిన వ్యక్తులను హసన్ కజెం అబ్దుల్కరీమ్, అలీ ఇబ్రహీం అబ్దుల్హుస్సేన్ గా తెలిపారు. కాపిటల్ గవర్నరేట్లోని నయీమ్ ప్రాంతంలో ఒక జాతీయ బ్యాంకుకు చెందిన ATMకు వీరు నిప్పు పెట్టడం మరియు పేల్చివేయడానికి ప్రయత్నించినట్టు వెల్లడించారు. భద్రతా దళాలు ప్రజా భద్రతను నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాయని, ఏదైనా నేరపూరిత లేదా ఉగ్రవాద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









