బహ్రెయిన్ లో ATM పేలుడు.. ఇద్దరు అరెస్టు..!!
- January 04, 2026
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టయిన వ్యక్తులను హసన్ కజెం అబ్దుల్కరీమ్, అలీ ఇబ్రహీం అబ్దుల్హుస్సేన్ గా తెలిపారు. కాపిటల్ గవర్నరేట్లోని నయీమ్ ప్రాంతంలో ఒక జాతీయ బ్యాంకుకు చెందిన ATMకు వీరు నిప్పు పెట్టడం మరియు పేల్చివేయడానికి ప్రయత్నించినట్టు వెల్లడించారు. భద్రతా దళాలు ప్రజా భద్రతను నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాయని, ఏదైనా నేరపూరిత లేదా ఉగ్రవాద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







