గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!
- January 08, 2026
కైరో: ఈజిప్ట్ లో పర్యటిస్తున్న ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైది గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఈజిప్షియన్ నాగరికతను ప్రతిబింబించే అరుదైన పురావస్తు సేకరణలను వీక్షించారు. తన పర్యటనలో ఆయన రెండవ రామెసెస్ రాజు విగ్రహం, ప్రసిద్ధ తూతన్ఖామున్ రాజు సేకరణలతోపాటు అనేక ప్రముఖ కళాఖండాలను వీక్షించారు.
ఈజిప్ట్ చారిత్రక వారసత్వాన్ని చక్కగా సేకరించి, ప్రదర్శించారని మ్యూజియం సిబ్బందిని సయ్యద్ బదర్ ప్రశంసించారు. రెండు సోదర దేశాల మధ్య నాగరిక ఏకీకరణ మరియు జ్ఞాన మార్పిడికి మద్దతు ఇచ్చే విధంగా సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్లోనే వాహన రిజిస్ట్రేషన్
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్
- TTD ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- మలేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్: సెమీస్కు పీవీ సింధు
- అబుదాబిలో 7 మోటార్బైక్ ప్రమాదాలు.. 9 మందికి గాయాలు..!!
- సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- బు సిల్లా ఇంటర్ఛేంజ్పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!







