గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!
- January 08, 2026
కైరో: ఈజిప్ట్ లో పర్యటిస్తున్న ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైది గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఈజిప్షియన్ నాగరికతను ప్రతిబింబించే అరుదైన పురావస్తు సేకరణలను వీక్షించారు. తన పర్యటనలో ఆయన రెండవ రామెసెస్ రాజు విగ్రహం, ప్రసిద్ధ తూతన్ఖామున్ రాజు సేకరణలతోపాటు అనేక ప్రముఖ కళాఖండాలను వీక్షించారు.
ఈజిప్ట్ చారిత్రక వారసత్వాన్ని చక్కగా సేకరించి, ప్రదర్శించారని మ్యూజియం సిబ్బందిని సయ్యద్ బదర్ ప్రశంసించారు. రెండు సోదర దేశాల మధ్య నాగరిక ఏకీకరణ మరియు జ్ఞాన మార్పిడికి మద్దతు ఇచ్చే విధంగా సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం







