జబల్ షమ్స్లో జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు..!!
- January 10, 2026
మస్కట్: జబల్ షమ్స్లో దేశంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత -2.2°C గా అధికారికంగా నమోదైంది. ఈ మేరకు ఒమన్ వాతావరణ కార్యాలయం తన తాజా నివేదికలో తెలిపింది. ఇది ప్రస్తుత వింటర్ సీజన్ లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత అని తెలిపింది.
అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలు గడ్డకట్టే స్థాయికి చేరుకున్నాయని, దక్షిణ గవర్నరేట్లు మాత్రం ఇంకా వేడి వాతావరణం ఉందని వెల్లడించింది. ఎత్తైన ప్రాంతాలు మరియు లోపలి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని, జబల్ షమ్స్ తర్వాత, సైక్లో 3.4°C కనిష్ట ఉష్వగ్రత నమోదైనట్లు పేర్కొంది. మఖ్షాన్ మరియు హైమాలో ఉష్ణోగ్రతలు 9°C నుండి 10°C మధ్య ఉన్నాయని తెలిపింది.
అల్ ధాహిరా మరియు అల్ బురైమి నివాసితులు తెల్లవారుజామున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ బాగా తగ్గుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









