బంగ్లాదేశ్ హోంమంత్రితో ప్రధాని మోదీ చర్చలు
- July 28, 2016
బంగ్లాదేశ్లో ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో తమ వంతు సాయమందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్తో ప్రధాని మోదీ గురువారం ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూలై 1న జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండిస్తూ, మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. ఫోన్ చేసి అక్కడి పరిస్థితులు అడగి తెలుసుకున్నందుకు ఖాన్ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









