బ్లడ్కేన్సర్తో బాధపడుతూ చిన్నారి చివరి కోరిక తీర్చిన ధనుష్..
- July 28, 2016
సాధారణంగా ప్రజలు తమ అభిమాన తారలతో ఒక్కసారైనా మాట్లాడాలని కోరుకుం టారు. మరణానికి చేరువైన వారిలో కొందరి చివరి కోరిక తమ అభిమాన నటీ నటులను కలసి, మాట్లాడాలని చెబుతుంటారు. కొందరు నటులు అభిమానుల చివరి కోరిక తీరుస్తుంటారు. అలాంటివారిలో విజయ్, ఆర్య ముందు వరుసలో ఉంటారు. తాజాగా నటుడు ధనుష్ అలాంటి ఆనందాన్నే ఒక చిన్నారికి మిగిల్చారు. కోటేశ్వరి అనే తొమ్మిదేళ్ల బాలిక బ్లడ్కేన్సర్తో బాధపడుతూ శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.ఈ బాలిక చివరి కో రిక తన అభిమాన నటుడు ధనుష్ను చూడాలన్నదే. దీన్ని తెలుసుకున్న ధనుష్ గురువారం ఆస్పత్రికి వెళ్లి కోటేశ్వరిని పరామర్శించి అక్కున చేర్చుకున్నాడు. దీంతో బాలిక మృత్యువునే జయించినంతగా ఆనందపడిపోయింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







