భవన ఉల్లంఘనలపై తనిఖీ పరీక్షలు నిర్వహణ
- July 28, 2016
దోహా: అల్ షామల మున్సిపాలిటీ లోని సాంకేతిక పర్యవేక్షణ విభాగం ఇటీవలి జరిపిన తనిఖీలు సందర్శనల సమయంలో భవనాలు త్రవ్వకం విషయంలో నియంత్రణ చట్టంకు సంబంధించి పలు ఉల్లంఘనలకు వారు పాల్పడినట్లు గుర్తించి పట్టుకుంది.ఈఉల్లంఘనలలో పాదచారులకు భద్రత నిర్ధారించడానికి అవసరమైన విధానాలు తీసుకోకపోవడం , చెత్త చెదారాలు వేయకూడని ప్రదేశాల్లో విసిరివేయబడే వ్యర్ధాలు, నిర్మాణం జరిగే స్థలం చుట్టూ కంచెలు కట్టకపోవడం తదితర ఉల్లంఘలనల ఉన్నాయి. పైన పేర్కొన్న ఉల్లంఘనలు ఉల్లంఘించినవారిపై అవసరమైన చర్యలు తీసుకోబడ్డాయి మరియు కూడా ఇతర ఉల్లంఘనకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోనున్నారు. ఆలా రేయాన్ మున్సిపాలిటీ అల్ కరణ కార్యాలయం 92 తనిఖీ పర్యటనలు నిర్వహించింది , దీని ద్వారా 24 ఉల్లంఘనలను గుర్తించింది, రెండు వదిలివేయబడిన వాహనాలు ఆ ప్రాంతం నుంచి తొలగించడంజరిగిందని, నాలుగు ప్రదేశాల్లో తవ్వకం అనుమతి లేనిచోట్ల నిర్మాణాలు జరగడం వంటి ఉల్లంఘనలకు పాల్పడటం గుర్తించారు . ఈ ఉల్లంఘనలకు మొత్తం మొత్తం 43,975 కతర్ రియళ్ళు జరిమానాగా విధించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







