ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- January 24, 2026
మస్కట్: భారత నేవీ వెస్ట్రన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఒమన్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) యాక్టింగ్ కమాండర్ కమోడోర్ జాసిమ్ మొహమ్మద్ అల్ బలూషిని అల్ ముర్తాఫా క్యాంప్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతకుముందు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC)ను కూడా సందర్శించింది.
తాజా వార్తలు
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్







