ఏఎన్-32 విమానం వెతికేందుకు అమెరికా సాయం కోరిన మనోహర్ పారికర్
- July 29, 2016
గల్లంతైన ఏఎన్-32 విమానం వెతికేందుకు అమెరికా సాయం కోరినట్లు కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఈ నెల 22న చెన్నై నుంచి 29 మంది రక్షణ సిబ్బందితో పోర్ట్బ్లెయిర్కు బయలుదేరిన భారత వాయుసేన విమానం ఏఎన్-32 గల్లంతైన విషయం తెలిసిందే. విమానంలో వాయుసేన సిబ్బందితోపాటు 8 మంది విశాఖ వాసులు ఉన్నారు. విమానం ఆచూకీ తెలుసుకోవడానికి వైమానిక, నౌకా, తీర రక్షణ దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ









