ఏఎన్-32 విమానం వెతికేందుకు అమెరికా సాయం కోరిన మనోహర్ పారికర్
- July 29, 2016
గల్లంతైన ఏఎన్-32 విమానం వెతికేందుకు అమెరికా సాయం కోరినట్లు కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఈ నెల 22న చెన్నై నుంచి 29 మంది రక్షణ సిబ్బందితో పోర్ట్బ్లెయిర్కు బయలుదేరిన భారత వాయుసేన విమానం ఏఎన్-32 గల్లంతైన విషయం తెలిసిందే. విమానంలో వాయుసేన సిబ్బందితోపాటు 8 మంది విశాఖ వాసులు ఉన్నారు. విమానం ఆచూకీ తెలుసుకోవడానికి వైమానిక, నౌకా, తీర రక్షణ దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







