వరదల కారణంగా కొట్టుకుపోయిన పెళ్లిబృందం బస్సు..
- July 30, 2016
పాకిస్థాన్లో పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు మెరుపు వరదల కారణంగా కొట్టుకుపోవడంతో 15మంది మరణించారు. ఖైబర్ ఏజెన్సీలోని పర్వత ప్రాంతంలో నుంచి బస్సు వెళ్తుండగా అకస్మాత్తుగా వరద ముంచుకొచ్చింది. దాంతో బస్సు కొట్టుకుపోయి అందులోని 15 మంది గల్లంతయ్యారు. బస్సులో కచ్చితంగా ఎంతమంది ఉన్నారో తెలియలేదని, 15 మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు 20 మంది మరణించారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







