రేపు TTPF 6వ వార్షికోత్సవం
- February 09, 2026
చెన్నై: తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్(TTPF) 6వ వర్షికిత్సవం ఈ నెల 10వ తేదీ(మంగళవారం) జరుగుతుందని ఆ సంస్థ వ్యస్థాపక చైర్మన్ దేవరకొండ రాజు ప్రకటించారు.చెన్నైలో వృత్తిరీత్యా స్థిరపడిన ప్రవాసాంధ్రులు,తెలుగు వారికి సేవలందించాలన్న దృక్పధంతో స్థాపించిన మంగళవారం నాటికి ఆరు వసంతాలు పూర్తి చేసుకోనుంది.ఈ సందర్భంగా మైలాపూర్ సౌత్ మాడవీధిలోనున్న ఓ హోటల్ లో సాయంత్రం 5 నుండి రాత్రి 9గంటల వరకు నిర్వహించనున్న వార్షికోత్సవానికి సభ్యులందరూ కుటుంబాలతో కలిసి పాల్గొంటారని, వేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవరకొండ రాజు ఓ ప్రకటనలో తెలిపారు.వివరాలకు 9962469996,9940423688 అనే నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్
- ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి
- జపాన్లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి









