నగరమంతటా బోనాల సందడి
- July 31, 2016
నగరమంతటా బోనాల సందడి నెలకొంది. ఆషాడం మూడో ఆదివారం కావడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో బోనాల సందడే కనిపిస్తోంది. పలు దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కొందరు భక్తులు అమ్మవారికి కల్లు, బెల్లం పానకాన్ని సమర్పించి ముక్కులు తీర్చుకుంటున్నారు. మల్కాజ్గిరి, నేరెడ్మెట్, రసూల్పురా, పంజాగుట్లు, మెహీదీపట్నంలోని పలు ఆలయాల్లో బోనాలు ఉత్సావాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పాలబస్తీలోని లాల్దర్వాజలో సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకొని ముక్కులు తీర్చుకుంటున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన బోనంలో పెరుగన్నం, దాంతో పాటుగా బెల్లంతో చేసిన అన్నాన్ని ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు.చలువ చేయాలంటూ అమ్మవారికి బోనం సమర్పించి భక్తులు ముక్కులు చెల్లించుకుంటారు.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







