యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- March 02, 2026
అబుదాబిః యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ అత్యవసర పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటుందని సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ అథారిటీ (NCEMA) ఛైర్మన్ అలీ సయీద్ అల్ నెయాది స్పష్టం చేశారు. ఇరాన్ దాడులను ఆయన తీవ్రంగా ఖండిచారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అన్ని ఫీల్డ్ బృందాలకు గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పౌరులు మరియు నివాసితులు చూపుతున్న ధైర్యాన్ని ప్రశసించారు. అధికారులు తాజా పరిణామాలను నిశితంగా మరియు 24 గంటలూ పర్యవేక్షిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. అధికారిక మార్గదర్శకాలను కొనసాగించాలని, సమాచారం కోసం ఆమోదించబడిన వనరులపై మాత్రమే ఆధారపడాలని మరియు ధృవీకరించని కంటెంట్ను షేర్ చేయొద్దని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!









