యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- March 02, 2026
అబుదాబిః యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ అత్యవసర పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటుందని సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ అథారిటీ (NCEMA) ఛైర్మన్ అలీ సయీద్ అల్ నెయాది స్పష్టం చేశారు. ఇరాన్ దాడులను ఆయన తీవ్రంగా ఖండిచారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అన్ని ఫీల్డ్ బృందాలకు గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పౌరులు మరియు నివాసితులు చూపుతున్న ధైర్యాన్ని ప్రశసించారు. అధికారులు తాజా పరిణామాలను నిశితంగా మరియు 24 గంటలూ పర్యవేక్షిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. అధికారిక మార్గదర్శకాలను కొనసాగించాలని, సమాచారం కోసం ఆమోదించబడిన వనరులపై మాత్రమే ఆధారపడాలని మరియు ధృవీకరించని కంటెంట్ను షేర్ చేయొద్దని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









