యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!

- March 02, 2026 , by Maagulf
యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!

అబుదాబిః యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసిన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఈ ప్రాంతంలోని తాజా పరిణామాలు, ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్న తీవ్రమైన సైనిక చర్యల గురించి చర్చించారు.  యూఏఈ భూభాగంపై ఇరాన్ చేసిన దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండిచాడు. సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, దాని భద్రతను కాపాడుకోవడానికి మరియు దాని ప్రజల భద్రతను నిర్ధారించడానికి తీసుకునే అన్ని చర్యలలో యూఏఈకి భారత్ మద్దతుగా ఉంటుందని తెలిపారు. ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి దౌత్యపరమైన చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com