యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- March 02, 2026
అబుదాబిః యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసిన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఈ ప్రాంతంలోని తాజా పరిణామాలు, ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్న తీవ్రమైన సైనిక చర్యల గురించి చర్చించారు.యూఏఈ భూభాగంపై ఇరాన్ చేసిన దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, దాని భద్రతను కాపాడుకోవడానికి మరియు దాని ప్రజల భద్రతను నిర్ధారించడానికి తీసుకునే అన్ని చర్యలలో యూఏఈకి భారత్ మద్దతుగా ఉంటుందని తెలిపారు. ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి దౌత్యపరమైన చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









