యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- March 02, 2026
అబుదాబిః యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసిన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఈ ప్రాంతంలోని తాజా పరిణామాలు, ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్న తీవ్రమైన సైనిక చర్యల గురించి చర్చించారు. యూఏఈ భూభాగంపై ఇరాన్ చేసిన దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండిచాడు. సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, దాని భద్రతను కాపాడుకోవడానికి మరియు దాని ప్రజల భద్రతను నిర్ధారించడానికి తీసుకునే అన్ని చర్యలలో యూఏఈకి భారత్ మద్దతుగా ఉంటుందని తెలిపారు. ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి దౌత్యపరమైన చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!









