అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- March 02, 2026
అబుదాబిః గల్ఫ్ దేశాలలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ మిస్సైల్ దాడులతో యూఏఈ ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. దీంతో వేల సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. కాగా, అతిథుల హోటల్ గదుల సమాయాన్ని పొడిగించాలని అబుదాబి సంస్కృతి మరియు పర్యాటక శాఖ (DCT అబుదాబి) హోటళ్లను ఆదేశించింది. అదనపు ఖర్చును అధికార యంత్రాంగం భరిస్తుందని తెలిపింది. సంబంధిత ఇన్వాయిస్లను నేరుగా అధికారులకు పంపాలని హోటళ్లను కోరింది. దాదాపు 20,200 మంది ప్రయాణికులు తాత్కాలిక వసతి మరియు రీబుకింగ్ మద్దతును పొందారని పేర్కొంది. ప్రభావిత విజిటర్స్ ను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ప్రతిఒక్కరికి నివాసితులు మరియు ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!









