బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- March 25, 2026
మనామా: ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడుల సమయంలో బహ్రెయిన్ దళాలతో కలిసి విధులు నిర్వర్తిస్తున్న యూఏఈ సాయుధ దళాల సైనికుడు ఒకరు మరణించారని బహ్రెయిన్ రక్షణ దళం (బీడీఎఫ్) తెలిపింది. ఈ దాడులలో యూఏఈ సహచరులతో పాటు తమ సిబ్బందిలో పలువురు గాయపడ్డారని బీడీఎఫ్ పేర్కొంది. వారిని చికిత్స కోసం తరలించినట్టు తెలిపింది.
యూఏఈ సైనికుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, యూఏఈ సాయుధ దళాలకు మరియు అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది జనరల్ కమాండ్ . బహ్రెయిన్ భూభాగాన్ని రక్షించడానికి, అలాగే ప్రజల భద్రత, స్థిరత్వానికి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- అమరావతే రాజధానిగా తీర్మానం..
- కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!!
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు









