దుబాయ్ సంఘటనలో 14 మంది ప్రయాణికులు పాస్పోర్ట్లను పోగొట్టుకున్నారు
- August 05, 2016
ఇటీవల దుబాయ్ విమానాశ్రయ సంఘటనలో 14 మంది ప్రయాణికులు తమ పాస్పోర్ట్ లను కోల్పోయినట్లు దుబాయ్ లో భారతదేశం కాన్సులేట్ జనరల్ తెలిపారు.మేము ఆ కోణంలో జాగ్రత్త తీసుకొంటున్నాం వారికి కొత్త పాస్పోర్ట్ త్వరలోనే జారీ చేయబడుతుందని ," డిప్యూటీ కాన్సుల్ జనరల్ మురళీధరన్ మీడియాకు గురువారం చెప్పారు.
తాజా వార్తలు
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!









