దుబాయ్ సంఘటనలో 14 మంది ప్రయాణికులు పాస్పోర్ట్లను పోగొట్టుకున్నారు
- August 05, 2016
ఇటీవల దుబాయ్ విమానాశ్రయ సంఘటనలో 14 మంది ప్రయాణికులు తమ పాస్పోర్ట్ లను కోల్పోయినట్లు దుబాయ్ లో భారతదేశం కాన్సులేట్ జనరల్ తెలిపారు.మేము ఆ కోణంలో జాగ్రత్త తీసుకొంటున్నాం వారికి కొత్త పాస్పోర్ట్ త్వరలోనే జారీ చేయబడుతుందని ," డిప్యూటీ కాన్సుల్ జనరల్ మురళీధరన్ మీడియాకు గురువారం చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







