'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!
- April 24, 2026
దోహా: లుసైల్ నగరంలోని తన కొత్త ప్రధాన కార్యాలయంలోని 'సింగిల్ విండో' సేవల కోసం సందర్శన సమయాలను ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) ప్రకటించింది.
ఈ కొత్త సమయాలు ఏప్రిల్ 26నుండి అమల్లోకి వస్తాయని సోషల్ మీడియా పోస్ట్లో తెలిపింది. విజిటర్స్ ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 7:30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య రావాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
వినియోగదారుల మారుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన 500కి పైగా సమగ్ర ఎలక్ట్రానిక్ సేవలను 'సింగిల్ విండో' వేదిక నిరంతరం అందిస్తూనే ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









