హస్తినకు బయలుదేరిన ఆంధ్ర మంత్రులు

- August 07, 2016 , by Maagulf
హస్తినకు బయలుదేరిన ఆంధ్ర మంత్రులు

కృష్ణా పుష్కరాలకు కేంద్రమంత్రులు, పలువురు వీఐపీలను ఆహ్వానించేందుకు ఏపీ మంత్రులు శిద్ధా రాఘవరావు, మాణిక్యాలరావులు దిల్లీ బయల్దేరారు.
ఇప్పటికే మంత్రి పల్లె రఘునాథరెడ్ది హైదరాబాద్‌లోని పలువురు సినీ ప్రముఖులను పుష్కరాలకు ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com