సెప్టెంబర్లో పట్టాలెక్కనున్న వేగవంతమైన రైలు
- August 08, 2016
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. సెప్టెంబర్లో ఈ రైలును ప్రారంభించనున్నట్లు చైనా అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. జెంగ్జౌ-షుజౌ మధ్య ఈ రైలు నడవనుంది.
బుల్లెట్ రైలు వేగాన్ని మించి.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును చైనా రూపొందించిన విషయం తెలిసిందే. గంటకు 380 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. సాధారణంగా జెంగ్జౌ నుంచి షుజౌ వెళ్లడానికి 2.33 గంటల సమయంల పడుతుంది. అయితే ఈ హైస్పీడ్ రైల్లో వెళితే 80 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకోవచ్చట. ఈ రైలు రాకపోకల కోసం ప్రత్యేక రైల్వే ట్రాక్ను కూడా నిర్మించింది చైనా ప్రభుత్వం.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









