సెప్టెంబర్లో పట్టాలెక్కనున్న వేగవంతమైన రైలు
- August 08, 2016
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. సెప్టెంబర్లో ఈ రైలును ప్రారంభించనున్నట్లు చైనా అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. జెంగ్జౌ-షుజౌ మధ్య ఈ రైలు నడవనుంది.
బుల్లెట్ రైలు వేగాన్ని మించి.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును చైనా రూపొందించిన విషయం తెలిసిందే. గంటకు 380 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. సాధారణంగా జెంగ్జౌ నుంచి షుజౌ వెళ్లడానికి 2.33 గంటల సమయంల పడుతుంది. అయితే ఈ హైస్పీడ్ రైల్లో వెళితే 80 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకోవచ్చట. ఈ రైలు రాకపోకల కోసం ప్రత్యేక రైల్వే ట్రాక్ను కూడా నిర్మించింది చైనా ప్రభుత్వం.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







