వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- June 03, 2026
మక్కా: జాతీయ వ్యర్థాల నిర్వహణ కేంద్రం అధునాతన సాంకేతిక మరియు క్షేత్రస్థాయి వ్యవస్థలను అమలు చేయడంతో తన హజ్ కార్యకలాపాలను విజయవంతంగా ముగించినట్లు వెల్లడించింది. మక్కాలో 1,691 క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి, నిబంధనల అమలును పటిష్ఠంగా పర్యవేక్షించినట్లు పేర్కొంది. ఈ సారి కేవలం 85 నోటీసులు మరియు 54 జరిమానాలను మాత్రమే జారీ చేసినట్లు పేర్కొంది. గత సంవత్సరంతో పోలిస్తే ఉల్లంఘనలలో గణనీయమైన తగ్గుదలను నమోదు చేసిందన్నారు.
క్షేత్రస్థాయి బృందాలు యాత్రికుల శిబిరాలలో సేంద్రీయ మరియు ఘన వ్యర్థాలను వేరుచేసే ప్రక్రియను అమలు చేశాయన్నారు. అలాగే, బలి ఇచ్చిన జంతువుల వ్యర్థాలను డిజిటల్గా ట్రాక్ చేసినట్లు తెలిపింది. మొత్తంగా25,823 టన్నుల వ్యర్థాలను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









