సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!
- June 06, 2026
రియాద్: క్రిమినల్, కరెప్షన్ సంబంధిత కేసులలో చిక్కుకున్న వ్యక్తులను కాపాడటమే లక్ష్యంగా.. విజిల్బ్లోయర్లు, సాక్షులు, నిపుణులు మరియు బాధితులను రక్షించడానికి సౌదీ అరేబియా ఒక కొత్త ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అవినీతి నిరోధక అథారిటీ (నజహా) నుండి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
సాక్షులకు ముప్పును కలిగించే సందర్భాలలో న్యాయస్థానాలు నిందితులు మరియు వారి న్యాయవాదులకు దూరంగా సాక్షుల వాంగ్మూలాలు, నిపుణుల అభిప్రాయాలను రికార్డు చేస్తారు. అలాగే, తీర్పుల నుండి సాక్షుల గుర్తింపులను గోప్యంగా పెడతారు.
తాజా వార్తలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!
- నార్వే చెస్ చాంపియన్ ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు!
- ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి









