సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!
- June 06, 2026
రియాద్: క్రిమినల్, కరెప్షన్ సంబంధిత కేసులలో చిక్కుకున్న వ్యక్తులను కాపాడటమే లక్ష్యంగా.. విజిల్బ్లోయర్లు, సాక్షులు, నిపుణులు మరియు బాధితులను రక్షించడానికి సౌదీ అరేబియా ఒక కొత్త ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అవినీతి నిరోధక అథారిటీ (నజహా) నుండి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
సాక్షులకు ముప్పును కలిగించే సందర్భాలలో న్యాయస్థానాలు నిందితులు మరియు వారి న్యాయవాదులకు దూరంగా సాక్షుల వాంగ్మూలాలు, నిపుణుల అభిప్రాయాలను రికార్డు చేస్తారు. అలాగే, తీర్పుల నుండి సాక్షుల గుర్తింపులను గోప్యంగా పెడతారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







