ఆనందమే ఆరోగ్యం
- July 25, 2015
ఉదయం పూట మనం స్నాక్స్లాంటి పదార్ధాలు ఎన్ని తీసుకున్నా, మధ్యాహ్నం మాత్రం రైస్కి సంబంధించినవి ఆహారంగా తీసుకోపోతే కడుపు నిండినట్లు ఉండదు. శరీరానికి తగిన శక్తీ లభించదు. అయితే బియ్యానికి సమానంగా మనకు శక్తినిచ్చే పదార్ధాల్లో గోధుమలు కీలక పాత్ర వహిస్తాయి. వీటిని వరికి బదులుగా తీసుకున్నా పూర్తి శక్తిని పొందగలం. గోధుమల్లో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది మన శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి శరీరం నాజూగ్గా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. గోధుమల్లో మెగ్నీషియం, ఖనిజలవణాలు ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో గోధుమ ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి కంట్రోల్లో ఉంటుంది. గోధుమలతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ వ్యవస్థ సక్రమంగా పని చేయడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉండడానికి తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







