షార్జ లో పని మనిషి ఘాతుకం అబార్షన్ ద్వారా 6 నెలల పిండాన్ని హతం
- August 10, 2016
షార్జ: ఆసియా ప్రాంతం లోని ఇండోనేషియా దేశానికి చెందిన ఓ పని మనిషి తన ఆరు నెలల పిండంని అబార్షన్ ద్వారా హతం చేసి అల్ బుహారహ్ ప్రాంతంలో ఒక తోట లో ఖననం చేసింది. ఈ శిశు హత్యకు మంగళవారం షార్జ క్రిమినల్ కోర్ట్ 2,000 డి హెచ్ జరిమానా తన బిడ్డని దారుణంగా చంపినందుకు జైలుశిక్ష సైతం విధించారు.ఆమె శిక్ష కాలం పూర్తి చేసిన తర్వాత దేశమునుండి పంపించి వేయాలని కోర్టు ఆదేశించింది.న్యాయవాదులు 'రికార్డు ప్రకారం ఈ ఇండోనేషియన్ పనిమనిషి ఒక పాకిస్తానీ వ్యక్తితో అక్రమ సంబంధం కల్గి ఉన్నట్లు పేర్కొంది. ఆమె అక్రమ శిశువుని చంపడంలో ఆ మహిళా ఆవేశం ప్రదర్శించిందని ఆరోపించింది..శిశువుని హతమార్చిన సంఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 25 న జరిగింది. అల్ నూర్ మసీదు వద్ద తాటి చెట్ల మధ్య ఖననం చేసింది తోట శుభ్రం చేసేందుకు వచ్చిన ఒక పురపాలక కార్మికుడు పసిగుడ్డు మృతదేహాన్ని కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.దీనితో విచారణ చేసిన వారికి ఈ పనిమనిషి వ్యవహారం వెలుగులోనికి వచ్చింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









