షార్జ లో పని మనిషి ఘాతుకం అబార్షన్ ద్వారా 6 నెలల పిండాన్ని హతం
- August 10, 2016
షార్జ: ఆసియా ప్రాంతం లోని ఇండోనేషియా దేశానికి చెందిన ఓ పని మనిషి తన ఆరు నెలల పిండంని అబార్షన్ ద్వారా హతం చేసి అల్ బుహారహ్ ప్రాంతంలో ఒక తోట లో ఖననం చేసింది. ఈ శిశు హత్యకు మంగళవారం షార్జ క్రిమినల్ కోర్ట్ 2,000 డి హెచ్ జరిమానా తన బిడ్డని దారుణంగా చంపినందుకు జైలుశిక్ష సైతం విధించారు.ఆమె శిక్ష కాలం పూర్తి చేసిన తర్వాత దేశమునుండి పంపించి వేయాలని కోర్టు ఆదేశించింది.న్యాయవాదులు 'రికార్డు ప్రకారం ఈ ఇండోనేషియన్ పనిమనిషి ఒక పాకిస్తానీ వ్యక్తితో అక్రమ సంబంధం కల్గి ఉన్నట్లు పేర్కొంది. ఆమె అక్రమ శిశువుని చంపడంలో ఆ మహిళా ఆవేశం ప్రదర్శించిందని ఆరోపించింది..శిశువుని హతమార్చిన సంఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 25 న జరిగింది. అల్ నూర్ మసీదు వద్ద తాటి చెట్ల మధ్య ఖననం చేసింది తోట శుభ్రం చేసేందుకు వచ్చిన ఒక పురపాలక కార్మికుడు పసిగుడ్డు మృతదేహాన్ని కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.దీనితో విచారణ చేసిన వారికి ఈ పనిమనిషి వ్యవహారం వెలుగులోనికి వచ్చింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







