కేసీఆర్ పుష్కర స్నానం

- August 11, 2016 , by Maagulf
కేసీఆర్ పుష్కర స్నానం

మహబూబ్ నగర్ జిల్లా గొందిమళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కర స్నానం చేశారు. అనంతరం జోగులాంబను కుటుంబసభ్యులతో కేసీఆర్ దర్శించుకున్నారు. ఘాట్ల దగ్గర అడిషనల్‌ డీజీ సురేంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని నాగనూర్‌ దగ్గర కృష్ణానదిలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు పుణ్యస్నానం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com