కేసీఆర్ పుష్కర స్నానం
- August 11, 2016
మహబూబ్ నగర్ జిల్లా గొందిమళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కర స్నానం చేశారు. అనంతరం జోగులాంబను కుటుంబసభ్యులతో కేసీఆర్ దర్శించుకున్నారు. ఘాట్ల దగ్గర అడిషనల్ డీజీ సురేంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని నాగనూర్ దగ్గర కృష్ణానదిలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు పుణ్యస్నానం చేశారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







