అఖిలపక్ష పార్టీల సమావేశం దిల్లీలో ముగిసింది

- August 12, 2016 , by Maagulf
అఖిలపక్ష పార్టీల సమావేశం దిల్లీలో ముగిసింది

 ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష పార్టీల సమావేశం దిల్లీలో ముగిసింది. కశ్మీర్‌లో పరిస్థితిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌, సుజనా చౌదరి, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్‌, సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com