అఖిలపక్ష పార్టీల సమావేశం దిల్లీలో ముగిసింది
- August 12, 2016
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష పార్టీల సమావేశం దిల్లీలో ముగిసింది. కశ్మీర్లో పరిస్థితిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, సుష్మాస్వరాజ్, సుజనా చౌదరి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, సమాజ్వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







