అఖిలపక్ష పార్టీల సమావేశం దిల్లీలో ముగిసింది
- August 12, 2016ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష పార్టీల సమావేశం దిల్లీలో ముగిసింది. కశ్మీర్లో పరిస్థితిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, సుష్మాస్వరాజ్, సుజనా చౌదరి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, సమాజ్వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు