ప్రీ క్వార్టర్స్ లో సింధూ
- August 14, 2016
రియోలో జరుగుతున్న ఒలంపిక్స్లో భారత బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధూ ప్రీ క్వార్టర్స్కు చేరుకుంది. కెనడా ప్లేయర్తో పోటాపోటీగా జరిగిన సింగిల్స్ మ్యాచ్లో సింధూ 19-21,21-19,21-17 తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా బాడ్మింటన్లో భారత్కు పతకంపై ఆశలు సజీవంగా ఉంచింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









