ప్రీ క్వార్టర్స్‌ లో సింధూ

- August 14, 2016 , by Maagulf
ప్రీ క్వార్టర్స్‌ లో సింధూ

రియోలో జరుగుతున్న ఒలంపిక్స్‌లో భారత బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధూ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. కెనడా ప్లేయర్‌తో పోటాపోటీగా జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో సింధూ 19-21,21-19,21-17 తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా బాడ్మింటన్‌లో భారత్‌కు పతకంపై ఆశలు సజీవంగా ఉంచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com