ఖతార్ లోని ప్రవాసకార్మికులకు భద్రతా అవగాహన కార్యక్రమాలు
- July 28, 2015
ఆంతరంగిక వ్యవహారాల శాఖ వారి ప్రజసంబంధాల విభాగం వారు తమ భద్రత అవగాహనా కార్యక్రమంలో భాగంగా, జనరల్ డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డెఫెన్స్ వారితో కలసి 3-రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ యొక్క 200 మంది కార్మికులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఆంతరంగిక వ్యవహారాల శాఖ మరియు సివిల్ డెఫెన్స్ శాఖ అధికారులు ప్రసంగించనున్నారు. అంతేకాకుండా అగ్ని నిరోధకాలు, ఇతర భద్రతా పరికరాలను ఉపయోగించడంలో కూడా శిక్షణ ఈయబడుతుంది. రానున్న రోజుల్లో తమ సంస్థలో పనిచేస్తున్న మరో 3,000 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సంస్థ HR మానేజర్ కౌశిక్ బెనర్జీ తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







