టెంట్స్ తగలబెట్టిన కేసులో బహ్రెయినీకి జైలు
- August 21, 2016
గత పార్లమెంటరీ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి చెందిన రెండు టెంట్లను తగలబెట్టిన కేసులో బహ్రెయిన్కి చెందిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. ఈ కేసులో మరో వ్యక్తికి కూడా జైలు శిక్ష విధించింది హై క్రిమినల్ అపీల్స్ కోర్ట్. ఇద్దరికీ చెరో ఐదేళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. టెంట్లపై పెట్రోల్ని పోసి, ఫైర్బంబ్స్ని విసిరి తగలబెట్టారు నిందితులు. 2014, అక్టోబర్ 25న జరిగింది ఈ ఘటన. ఎన్నికల పోటీ నుంచి సదరు అభ్యర్థి తప్పుకునేలా చేయడానికే ఈ దారుణానికి ఒడిగట్టారు నిందితులు. అయితే ఆ అభ్యర్థి అబ్దుల్లా తాహిర్ ఎన్నికల్లో పోటీ చేశారు, అయితే ఓడిపోయారు. అగ్ని ప్రమాదం కారణంగా జరిగిన నష్టాన్ని 4,500 బహ్రెయినీ దినార్లుగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో పవర్ జనరేటర్, పెద్ద రగ్గు వంటివి దహనమయ్యాయి.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









