పెరిగిన పసిడి,వెండి ధరలు
- August 23, 2016
ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో వరుసగా నాలుగు రోజులు తగ్గుముఖం పట్టిన వెండి ధర నేడు కాస్త పెరిగింది. రూ. 200 పెరగడంతో దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 45,400గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధరలు పెరిగినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.
బంగారం కూడా నేడు వెండి దారిలోనే పయనించింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ ఎక్కువవడంతో రూ. 150 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31,200కు చేరింది. .
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









