వేసవి దెబ్బల్ని నివారించేందుకు చర్యలు
- August 23, 2016
వేసవి కాలంలో తగిలే దెబ్బల్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టింది మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంఓపిహెచ్). మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్, సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ, ఖతార్ రెడ్ క్రిసెంట్ సొసైటీలతో కలిసి సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వేసవి మండుటెండల్లో సూర్యరశ్మి తగిలే చోట కార్మికులు పనిచేయకుండా ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వేసవి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, కార్మికుల భద్రతపై ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడరాదని ఈ సందర్బంగా సమావేశంలో ప్రముఖులు తీర్మానించారు. ఉదయం 11.30 గంటల సమయం లోపు తొలి షిఫ్ట్ పని పూర్తి చేయాలని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదు గంటలకు మించి ఉండరాదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. సాయంత్రం షిఫ్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ 3 గంటలకు ముందు ఉండరాదని తేల్చారు. జూన్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. నిబంధనల్ని అతిక్రమించిన 60 కంపెనీలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









