బుధవారం ఓపెన్ హౌస్ నిర్వహించనున్న భారత రాయబార కార్యాలయం
- August 29, 2016
కతర్ : బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం ను భారత రాయబార కార్యాలయం జరపనుంది కతర్ లో ఉన్న భారత జాతీయులు ఎటువంటి అత్యవసర కార్మిక సమస్యలను కాన్సులర్ మరియు పరిష్కరించేందుకు కృషి చేస్తుంది.ఓపెన్ హౌస్ నిర్వహించే రోజు సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు కొనసాగుతుంది. రాతపూర్వక సమస్యలపై సమాచారము / కేసులపై చర్చలు జరపాలని ప్రతిపాదించారు. 5.30 గంటల నుంచి 6 గంటల వరకు ఆయా పత్రాలను అందజేయాలని కోరారు. ఇది ఎంబసీ అధికారులు సమావేశంలో 6 గంటల నుండి 6.30 గంటల మధ్యలో ఆ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







