నల్గురు రాయబారులని నియమించిన ఎమిర్
- August 31, 2016
దోహా: నూతనంగా నల్గురు రాయబారులని ఎమిర్ నియమించారు. శ్రీశ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అంబాసిడర్లుగా షేక్ జస్సిమ్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ థాయిలాండ్ దేశానికి , మొహమ్మద్ ఇస్మాయిల్ మొహమ్మద్ హుస్సేన్ అల్ ఎండీను వియత్నాం దేశంకు , బల్గేరియా దేశంకు రషీద్ ఆలీ హాసన్ ఆల్ ఖతర్ మరియు మొహమద్ ఖతర్ ఇబ్రహీం అల్ ఖతర్ లను భారతదేశంకు నియమిస్తూ ఏమైరి నిర్ణయాలు జారీ చేసారు.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









