రూమర్స్ని కొట్టి పారేసిన మీడియా ఆఫీస్
- August 31, 2016
దుబాయ్ ఎయిర్పోర్ట్స్ ఎంప్లాయీ ఒకరు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ని సందర్శించిన సమయంలో ఫోన్లో బిజీగా ఉంటూ విధులను పక్కన పడేశారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చకు దుబాయ్ ప్రభుత్వ మీడియా ఆర్మ్ ఫుల్స్టాప్ పెట్టింది. ఆ ఉద్యోగి తన విధుల్లో బిజీగా ఉన్నాడనీ, ఫోన్లో టైమ్ పాస్ చేస్తున్నాడని జరుగుతున్న ప్రచారం ఉత్తదేనని తేల్చి చెప్పింది. అతని ఉద్యోగాన్ని పోగొట్టినట్లుగా వచ్చిన వార్తల్ని కూడా ఖండించింది. సదరు ఉద్యోగి, ఓ ప్రయాణీకుడి పాస్పోర్ట్ మరియు ఎంట్రీ స్టాంప్ని వెరిఫై చేస్తున్నాడని తెలిపింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









