సమ్మర్ ఫెస్టివల్: 140,000 మంది సందర్శన
- August 31, 2016
140,000 మందికి పైగా సందర్శకులు నెల రోజులపాటు జరిగిన ఖతార్ సమ్మర్ ఫెస్టివల్ (క్యుఎస్ఎఫ్) లో సందడి చేశారు. ఖతార్ టూరిజం అథారిటీ ఈ వివరాల్ని వెల్లడించింది. రెసిడెంట్స్, విజిటర్స్ ఈ సందర్భంగా టెంపరరీ ఫేర్వెల్ని ఈ ఫెస్టివల్ సీజన్కి అందించారు. భారీ ఫైర్ వర్క్స్తో ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాదీ జరిగే ఈ సెలబ్రేషన్, సందర్శకుల్ని ప్రతిసారీ మరింత కొత్తగా కట్టిపడేస్తూనే ఉంది. ఆఖరి వీకెండ్లో చైల్డ్ సింగర్ రమా రబాత్ ప్రదర్శన ఆకట్టుకుంది. స్థానిక కామెడీ టాలెంట్ ప్రోగ్రామ్లో 4000 మంది సందడి చేశారు. 60 మంది లక్కీ విన్నర్స్ నాలుగు జాగ్వార్ కార్లు, అలాగే 800,000 ఖతారీ రియాల్స్ విలువైన బహుమతుల్ని ఈ ఫెస్టివల్లో గెలుచుకున్నారు. హాస్పిటాలిటీ సెక్టార్ ఈ ఫెస్టివల్ ద్వారా గత ఏడాదితో పోల్చితే రెట్టింపు సందర్శకులకు స్పెషల్ ప్యాకేజీలను అందించింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







