సమ్మర్ ఫెస్టివల్: 140,000 మంది సందర్శన
- August 31, 2016
140,000 మందికి పైగా సందర్శకులు నెల రోజులపాటు జరిగిన ఖతార్ సమ్మర్ ఫెస్టివల్ (క్యుఎస్ఎఫ్) లో సందడి చేశారు. ఖతార్ టూరిజం అథారిటీ ఈ వివరాల్ని వెల్లడించింది. రెసిడెంట్స్, విజిటర్స్ ఈ సందర్భంగా టెంపరరీ ఫేర్వెల్ని ఈ ఫెస్టివల్ సీజన్కి అందించారు. భారీ ఫైర్ వర్క్స్తో ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాదీ జరిగే ఈ సెలబ్రేషన్, సందర్శకుల్ని ప్రతిసారీ మరింత కొత్తగా కట్టిపడేస్తూనే ఉంది. ఆఖరి వీకెండ్లో చైల్డ్ సింగర్ రమా రబాత్ ప్రదర్శన ఆకట్టుకుంది. స్థానిక కామెడీ టాలెంట్ ప్రోగ్రామ్లో 4000 మంది సందడి చేశారు. 60 మంది లక్కీ విన్నర్స్ నాలుగు జాగ్వార్ కార్లు, అలాగే 800,000 ఖతారీ రియాల్స్ విలువైన బహుమతుల్ని ఈ ఫెస్టివల్లో గెలుచుకున్నారు. హాస్పిటాలిటీ సెక్టార్ ఈ ఫెస్టివల్ ద్వారా గత ఏడాదితో పోల్చితే రెట్టింపు సందర్శకులకు స్పెషల్ ప్యాకేజీలను అందించింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









