తీవ్రవాదాన్ని ఆపే తీరుతాం: బహ్రెయిన్
- August 03, 2015
దేశంలో కల్లోలాలు రగిల్చి, ఆస్థిరపరచాలనే ప్రయత్నాలు చేస్తున్న శక్తులను నిర్మూలించాలని ప్రయత్నాలు చేస్తున్న శక్తులను నిర్మూలించాలని, ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని, వారి వెనుకనున్న సూత్రధారులపై కఠిన చర్యలను అమలుపరుస్తామని ప్రధానమంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా స్పష్టం చేశారు. వేర్పాటువాద శక్తులను ఏమాత్రం సహించబోమని ఆయన హెచ్చరిస్తూ, అసమాన ధైర్య సాహశాలను, దేశ భక్తినీ, ప్రదర్శించి, వీరోచిత చర్యలతో దేశం కోసం ప్రాణాలర్పించిన రక్షక దళాల సభ్యులకు ఆయన నివాళులర్పించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







