తీవ్రవాదాన్ని ఆపే తీరుతాం: బహ్రెయిన్
- August 03, 2015
దేశంలో కల్లోలాలు రగిల్చి, ఆస్థిరపరచాలనే ప్రయత్నాలు చేస్తున్న శక్తులను నిర్మూలించాలని ప్రయత్నాలు చేస్తున్న శక్తులను నిర్మూలించాలని, ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని, వారి వెనుకనున్న సూత్రధారులపై కఠిన చర్యలను అమలుపరుస్తామని ప్రధానమంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా స్పష్టం చేశారు. వేర్పాటువాద శక్తులను ఏమాత్రం సహించబోమని ఆయన హెచ్చరిస్తూ, అసమాన ధైర్య సాహశాలను, దేశ భక్తినీ, ప్రదర్శించి, వీరోచిత చర్యలతో దేశం కోసం ప్రాణాలర్పించిన రక్షక దళాల సభ్యులకు ఆయన నివాళులర్పించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







