యు.ఏ.ఈ లో తీవ్రవాద ఆరోపణలపై 41 మంది విచారణ
- August 03, 2015
యు.ఏ.ఈ లో వివిధ దేశాలకు చెందిన 41 మంది వ్యక్తులను తీవ్రవాద ఆరోపణలపై విచారణ చేపట్టారు.ఈ గల్ఫ్ రాజ్యంలో, తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ పాలనను స్థాపించేందుకు సాయుధ శిక్షణా శిబిరాలను నెలకొల్పి, ప్రేలుడు పదార్ధాలను తయారుచేసి, ప్రభుత్వాన్ని పదదోసే కుట్రచేస్తున్నారని వారిపై ఆరోపణలు వచ్చాయి.వీరికి విదేశీ తీవ్రవాద సంస్థలలో కూడా సంబంధాలున్నట్టు న్యాయాధికారులు తెలియజేశారు. ఇటీవలి సంవత్సరాలలో, తీవ్రవాద నేరాలపై సామూహికంగా విచారణలు చేపట్టడం ఇది రెండవసారి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







