'30 ఇయర్స్ ఇండస్ట్రి'కి గాయాలు
- September 05, 2016
టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ షూటింగ్లో గాయపడ్డారు. '30 ఇయర్స్ ఇండస్ట్రి పృథ్వీ'గా పాపులర్ అయిన ఆయన సాయిధరమ్ తేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రంలో నటిస్తున్నాడు. గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సందర్భంగా రోప్స్టంట్ ఫైటింగ్ దృశ్యాన్ని చిత్రికరీస్తుండగా అది వికటించడందో పృథ్వీకి చిన్నపాటి గాయాలైనట్టు సమాచారం. చిత్రయూనిట్ ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. తాను గాయపడిన విషయాన్ని ఫేస్బుక్లో తెలిపిన పృథ్వీ.. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







