యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ నుంచి నిష్క్రమించిన బోపన్న జోడీ
- September 05, 2016
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారులు మిశ్రమ ఫలితాలు కనబరిచారు. మహిళల డబుల్స్లో సానియా మీర్జా జోడీ క్వార్టర్స్కు దూసుకెళ్లగా.. మిక్స్డ్ డబుల్స్ నుంచి బోపన్న జోడీ నిష్క్రమించింది.
ప్రీక్వార్టర్స్లో అమెరికా, జపనీస్ జోడీ నికోలే గిబ్స్- నావో హిబినోపై సానియా-స్ట్రైకోవా ద్వయం 6-4, 7-5 వరుస సెట్లతో గెలుపొందింది. దీంతో మహిళల డబుల్స్లో సానియా జోడీ క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. క్వార్టర్స్లో ఫ్రెంచ్ టాప్ సీడ్స్ కరోలిన్ గార్షియా-క్రిస్టినాతో సానియా జోడీ తలపడనుంది. .
ఇక మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్లో ఓటమిపాలైన బోపన్న జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
క్వార్టర్స్లో రాబర్ట్ ఫరా(కెనడా), అన్నా లెనా(జర్మనీ) జోడీ చేతిలో బోపన్న-డబ్రోవ్స్కీ ద్వయం 6-1, 2-6, 8-10 సెట్లతో హోరాహోరీగా పోరాడి ఓడిపోయింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









