టి.సుబ్బరామిరెడ్డి కళా పీఠం తరఫున మోహన్బాబుకు బిరుదు
- September 07, 2016
సినీ కథానాయకుడు ఎం.మోహన్బాబుకు నవరస నట తిలకం బిరుదును ప్రదానం చేయనున్నట్టు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఏటా తన జన్మదినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులకు తమ కళా పీఠం తరఫున అవార్డులను ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది మోహన్బాబు 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని 17న విశాఖలో ఈ బిరుదు ప్రదానం చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పీసీసీ అక్టోబర్ మొదటి వారంలో విజయవాడలో నిర్వహించే సభకు వచ్చేందుకు రాహుల్గాంధీ అంగీకరించారని తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









