టి.సుబ్బరామిరెడ్డి కళా పీఠం తరఫున మోహన్బాబుకు బిరుదు
- September 07, 2016
సినీ కథానాయకుడు ఎం.మోహన్బాబుకు నవరస నట తిలకం బిరుదును ప్రదానం చేయనున్నట్టు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఏటా తన జన్మదినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులకు తమ కళా పీఠం తరఫున అవార్డులను ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది మోహన్బాబు 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని 17న విశాఖలో ఈ బిరుదు ప్రదానం చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పీసీసీ అక్టోబర్ మొదటి వారంలో విజయవాడలో నిర్వహించే సభకు వచ్చేందుకు రాహుల్గాంధీ అంగీకరించారని తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







