3 రోజుల పాటు ఏపీ శాసనసభ సమావేశాలు..
- September 07, 2016
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ప్రతి రోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 9గంటల వరకూ రెండు పూటలా సభ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించలని వైకాపా డిమాండ్ చేయగా ప్రభుత్వం అంగీకరించలేదు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









