3 రోజుల పాటు ఏపీ శాసనసభ సమావేశాలు..
- September 07, 2016
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ప్రతి రోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 9గంటల వరకూ రెండు పూటలా సభ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించలని వైకాపా డిమాండ్ చేయగా ప్రభుత్వం అంగీకరించలేదు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







