లిబియాలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ కర్ణాటక వాసులు

- August 04, 2015 , by Maagulf
లిబియాలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ కర్ణాటక వాసులు

లిబియాలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ కర్ణాటక వాసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. తన భార్యాపిల్లలను చూడగానే లక్ష్మీకాంత్‌ బోరున విలపించారు. భారత ప్రభుత్వం కృషి వల్లే లక్ష్మీకాంత్‌ను ప్రాణాలతో చూడగలిగామని అతని భార్య ప్రతిభా, తల్లి సావిత్రమ్మ తెలిపారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగువారు సైతం క్షేమంగా రావాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com