ఉత్తర కొరియాలో మరోసారి భూకంపం..
- September 08, 2016
ఉత్తర కొరియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి జనాలు రోడ్ల మీదికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. అణుపరీక్షల వల్లే భూకంపం సంభవించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, సహాయ సిబ్బంది పరిశీలిస్తున్నారు. అయితే ఎంత ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా గతంలో రెండు, మూడు సార్లు ఉత్తరకొరియా అణు పరీక్షలు నిర్వహించింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









