ఈద్ సందర్భంగా 10 రోజులపాటు ఉచిత వైఫై
- September 08, 2016
ఈద్ అల్ అదా సందర్భంగా యూఏఈ అంతటా పది రోజులపాటు ఉచిత వైఫైని అందిస్తున్నట్లు ఎటిసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్లిక్ వైఫైని మాల్స్లోనూ, రెస్టారెంట్స్లోనూ, కేఫ్లు తదితర ప్రాంతాల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ఎటిసలాట్ సంస్థ అందించనుంది. సెప్టెంబర్ 8 నుంచి 17 వరకు ఈ ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉంటాయి. దేశంలోని 300 పబ్లిక్ లొకేషన్లలో అత్యంత వేగంతో మొబైల్ ఫోన్లకు వైఫై సౌకర్యాన్ని అందిస్తారు. ఎటిసలాట్ చీఫ్ కస్టమర్ ఆఫర్ కాలెద్ ఎక్కౌలీ మాట్లాడుతూ, ఫెస్టివ్ స్పిరిట్తో వినియోగదారులతో కలిసి ఈద్ అలా సంబరాల్లో ఆము కూడా భాగం పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా వినియోగదారులకు పిన్ నెంబర్ని ఎస్ఎంఎస్ చేస్తారు. మొబైల్ నెంబర్ని లాగిన్ ఐడీగానూ, పిన్ నెంబర్ని పాస్వర్డ్గానూ వినియోగించుకుని ఉచిత వైఫైని యాక్సెస్ చేయవచ్చు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







