సెప్టెంబరు 11 లాంటి దాడులు వేలసార్లు చేస్తామని : అల్ ఖైదా హెచ్చరిక
- September 09, 2016
అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటరుపై 2001 సెప్టెంబరు 11వతేదీన జరిగిన దాడులు వేలసార్లు పునరావృతం చేస్తామని అల్ ఖైదా చీఫ్ అల్ జవహిరి హెచ్చరించారు. అల్ ఖైదా 15వ వార్షికోత్సవం సందర్భంగా వీడియో సందేశాన్ని యూట్యూబ్ లో ఉంచారు. తమకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న నేరాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 11 లాంటి దాడులు వేలసార్లు చేస్తామని ఆయన హెచ్చరించారు. అరబ్, ముస్లిమ్ దేశాల్లో భూములను ఆక్రమించుకునే వాషింగ్టన్ విధానాలను అవినీతి ప్రభుత్వాలు సమర్ధిస్తున్నాయని జవహిరి వీడియోలో ఆరోపించారు. తెల్లవారి ఆధిపత్యాన్ని నిరోధించేందుకు వీలుగా జిహాదీలు సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







