ఖైదీలకు రాజు క్షమాబిక్ష

- September 12, 2016 , by Maagulf
ఖైదీలకు రాజు క్షమాబిక్ష

మనామా : ఈద్ అల్ అధా సందర్భంగా ఘనమైన రాజు శ్రీశ్రీ  హేమాడ్  బిన్ ఇసా అల్ ఖలీఫా సోమవారం ఒక ప్రకటన ప్రకారంపలువురు ఖైదీలకు  క్షమాబిక్ష ప్రసాదించారు. జైలుశిక్ష గత కొంతకాలంగా అనుభవిస్తున్న 71 మంది ఖైదీలను క్షమిస్తున్నట్లు మరియు వారి  విడుదలకు అవసరమైన  రాయల్ డిక్రీ  ఈ సందర్భంగా  జారీ కాబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com