గల్ఫ్ బాధిత మహిళల్ని ఆదుకుంటాం--మంత్రి సునీత
- September 13, 2016
ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ అనేక అవస్థలు పడుతున్న మహిళలను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. గల్ఫ్లో చిక్కుకుని వివిధ జిల్లాలకు చెందిన మహిళలు ఇబ్బందులు పడుతున్న వైనంపై టీవీ ప్రసారం చేసిన కథనాలపై ఆమె స్పందించారు. పని కోసం తీసుకెళ్లి.. ఇలా చిత్ర హింసలకు గురిచేయడం బాధాకరమన్నారు. ఈ విషయంపై మంత్రి పల్లె రఘునాథరెడ్డితో చర్చించినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి బాధిత మహిళలను స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం చేస్తానన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









