గల్ఫ్ బాధిత మహిళల్ని ఆదుకుంటాం--మంత్రి సునీత
- September 13, 2016
ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ అనేక అవస్థలు పడుతున్న మహిళలను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. గల్ఫ్లో చిక్కుకుని వివిధ జిల్లాలకు చెందిన మహిళలు ఇబ్బందులు పడుతున్న వైనంపై టీవీ ప్రసారం చేసిన కథనాలపై ఆమె స్పందించారు. పని కోసం తీసుకెళ్లి.. ఇలా చిత్ర హింసలకు గురిచేయడం బాధాకరమన్నారు. ఈ విషయంపై మంత్రి పల్లె రఘునాథరెడ్డితో చర్చించినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి బాధిత మహిళలను స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం చేస్తానన్నారు.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







