భారత్-నేపాల్ మధ్య పరస్పర సహకారం ఉంటుందన్న మోదీ
- September 16, 2016
భారత్, నేపాల్ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాల్సి ఉందని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నేపాల్ ప్రధాని ప్రచండతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నేపాల్ అభివృద్ధి, ఆర్థికవృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇరుదేశాల బంధాలు బలోపేతం కావడం చరిత్రాత్మక అంశం అని పేర్కొన్నారు. రక్షణ, భద్రత రంగాల అంశంలో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం ఉంటుందన్నారు. నేపాల్లో ప్రజాస్వామ్యాన్ని ప్రచండ బలోపేతం చేశారని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







