బంగారం చోరీ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌

- September 16, 2016 , by Maagulf
బంగారం చోరీ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న బంగారాన్ని దొంగలు చోరీ చేశారు. శనివారం దోహా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద ఉన్న రూ. 15లక్షల విలువైన బంగారం దుండగులు అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com