పింక్ ప్రీమియర్ షో కి హాజరైన సినీ సెలబ్రిటీలు..
- September 16, 2016
బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ , సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం పింక్. లైంగిక దాడికి గురైన అమ్మాయి పాత్రలో తాప్సీ నటించగా, అమితాబ్ బచ్చన్ న్యాయవాదిగా కనిపించాడు. సెక్సువల్ హెరాస్మెంట్కి గురైన బాధితురాలి పాత్రను తాప్సీ పోషించింది. అయితే పింక్ చిత్రం తాజాగా విడుదల కాగా ఈ చిత్రానికి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని చూసేందుకు సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపుతున్నారు. పింక్ చిత్రానికి సంబంధించి రీసెంట్ గా ఓ ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా ఆ షోకి హాజరైన సినీ సెలబ్రిటీలు తాప్సీ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాక ఆమెతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అల్లు శిరీష్, అడవిశేషు, ఆది, సుధీర్ బాబు,సుశాంత్, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, సైనా నెహ్వల్ తదితరులు పింక్ ప్రీమియర్ షోకి హాజరయ్యారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









